Tuesday, January 2, 2024

ఓం

 ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులకు, విశ్వమానవాళికి శ్రీ కృష్ణ భగవానుని కృపతో విన్నపము మనము ప్రతినిత్యము భజనలు, స్తోత్రములు, పారాయణములు,ధ్యానము చేయుట వలన మనకు ఆభగవంతుని కృపలభించి అట్టికృపతో మనకు మానసికంగా, శారీరకముగా శక్తి లభించి ఆత్మ విచారణ, మోక్షసాధన చేయగలిగే శక్తిని ఆ భగవంతుడు మనకుకలుగజేయాలని భగవానుని ప్రార్థిస్తూ భగవత్ సేవలో ... మీ ఆత్మబంధువు….

No comments:

Post a Comment